Sunday, April 17, 2011

------------------
దశాబ్దాల పోరాటానికి ..పరమార్ధం విడి పోవటమా
సమాజాన్ని పీడించే సమస్యలకది సమాధానమా.
కలిసుండమని చెప్పిన నాటి నేతలది.. అవివేకమా
సంధి నియమాలను కిందకు నెట్టిన నేతల స్వార్థమా

ఎటు సాగేనో మన ప్రజా స్వామ్యపు పయనం..
ఖండ ఖండాలుగా మిగిలేనా అఖండ భారతం
నాయకత్వపు ముసుగులో మృగాలేలుతున్న రాజ్యం

-------------------

0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.